1. భారత్లో మొదటి కాగితం మిల్లును ఎప్పుడు ప్రారంభించారు ?
1870
2. మొదటి జనపనార పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు ?
1888
3. మురుగు (సీవేజ్) కలవడం వల్లత తాగునీటిని కలుషితం చేసే బ్యాక్టీరియా ?
కొలిఫాం బ్యాక్టీరియా
4. తాగునీటిలో నైట్రేట్లు చేరడానికి కారణమయ్యే ప్రధాన కాలుష్య కారకాలు ?
రసాయన ఎరువులు
5. నీటిలో కరిగి ఉండే లవణాల శాతాన్ని తెలిపే ప్రమాణం ?
పార్ట్స్ పర్ మిలియన్(పిపిఎం)
6.వేటి వల్ల ఓజోన్ పొరలు పలచబడిపోతున్నాయి ?
క్లోఫ్లోరో కార్బన్లు
7. సముద్రాల్లో అగ్ని పర్వతాలు బద్దలైనపుపడు ఏర్పడే అతి పెద్ద సముద్ర అలలను ఏమంటారు ?
సునామి
8. సునామీ బారి నుంచి ఏ రకమైన అడవులు రక్షిస్తాయి ?
మడ లేదా మ్యాంగ్రూవ్స్
9. భూమిపై ఉన్న సముద్ర జలాల శాతం ఎంత ?
70 శాతం
10. ఎలక్ట్రిక్ ల్యాంప్ను కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ ఏ దేశస్థుడు?
అమెరికా
11. 'ఎ సూటబుల్ బాయ్' గ్రంథ రచయిత?
విక్రమ్ సేథ్
12. అబిసీనియా దేశం నూతన నామం?
ఇథియోపియా
13. ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకే చరిత్ర కెక్కారు. ఈమె ఏ దేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరించారు?
శ్రీలంక
14. ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-
117వ రాజ్యాంగ సవరణ బిల్లు
15. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం?
కిలిమంజారో
16. 'గాడ్ ఆఫ్ అగ్రికల్చర్' గా ఏ గ్రహాన్ని పిలుస్తారు?
శని
17 'మహామాన్య' బిరుదాంకితులు?
మదన్ మోహన్ మాలవ్య
18 నోబెల్ బహుమతి గెలుచుకున్న రెండో భారతీయుడు ఎవరు?
సి.వి.రామన్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment