|
1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్
చేసిన హిందూమత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిందెవరు? |
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్ |
|
2. 'బ్రహ్మధర్మ' గ్రంథ రచయిత ఎవరు? |
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్ |
|
3. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు
ఎవరు? |
జ: వివేకానందుడు |
|
4. 'శుద్ధి ఉద్యమాన్ని'
ఎవరు ప్రారంభించారు? |
జ: దయానందుడు |
|
5. తత్వబోధిని సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
జ: 1839 |
|
6 'ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్'ను ఎవరు స్థాపించారు? |
జ: కేశవ్ చంద్రసేన్ |
|
7. 'ప్రార్థనా సమాజ్' ను ఎప్పుడు స్థాపించారు? |
జ: 1867 |
|
8. ఆర్యసమాజం ప్రభావం ఏ
రాష్ట్రంపై ఎక్కువ? |
జ: పంజాబ్ |
|
9. శ్రద్ధానందుడు గురుకుల
విద్యాలయాలను ఎక్కడ ప్రారంభించాడు? |
జ: హరిద్వార్ |
|
10. రామకృష్ణ పరమహంస భార్య
పేరేంటి? |
జ: శారదాదేవి |
|
11. పశ్చిమ భారత పునరుజ్జీవన పితగా పేరుపొందినవారు ఎవరు? |
జ: ఎం.జి.రనడే |
|
12. ఉత్తర భారతదేశపు హిందూ
లూథర్గా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? |
జ: దయానందుడు |
|
13. ప్రజామిత్ర మండలి
స్థాపకుడు ఎవరు? |
జ: సి.ఆర్.రెడ్డి |
|
14. నాయర్ సర్వీస్ సొసైటీ
స్థాపకుడు ఎవరు? |
జ: మన్నత్ పద్మనాభ పిళ్లై |
|
15. 'నామ్ధారి ఉద్యమం'
ఎప్పుడు ప్రారంభమైంది? |
జ: 1857 |
|
|
16. వితంతు పునర్వివాహ చట్టం
రూపకల్పనకు కృషి చేసినవారు? |
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ |
|
17. హిందూ కన్యా విద్యాలయాలను
ఎవరు స్థాపించారు? |
జ: జె.ఇ.డి.బెత్యూన్ |
|
18. ఇండియన్ నేషనల్ సోషల్
కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు ఎవరు? |
జ: ఎం.జి.రనడే |
|
19. వితంతువులకు శారదా సదన్
పేరుతో పాఠశాలలను స్థాపించినవారు ఎవరు? |
జ: పండిత రమాబాయి |
|
20. పుణెలో 1896లో 'విధవా
సదన్' ఏర్పాటు చేసినవారు ఎవరు? |
జ: ధొండొకేశవ్ కార్వే |
|
21. 1893లో కలకత్తాలో మహాకాళి
పాఠశాలను ఎవరు స్థాపించారు? |
జ: గంగాబాయి |
|
22. మద్రాసు ప్రెసిడెన్సీలో
మొదటి హిందూ వితంతు గ్రాడ్యుయేట్ ఎవరు? |
జ: సుబ్బలక్ష్మి |
|
23. అలహాబాద్లో 1910 లో
'భారత్ స్త్రీమహామండల్' ను ఎవరు ప్రారంభించారు? |
జ: సరళాదేవి చౌధురాని |
|
24. 'ఉమెన్స్ ఇండియా
అసోసియేషన్' ను స్థాపించిన ఐర్లండ్ వనిత ఎవరు? |
జ: దొరోతి |
|
25. స్త్రీలకు ఓటుహక్కు
కల్పించాలని మాంటేగ్ను డిమాండు చేసిన మొదటి సభ ఏది? |
జ: ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ |
|
26. పుణెలో 1927లో 'ఆల్
ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్' ఏర్పాటుకు కృషి చేసినవారు ఎవరు? |
జ: మార్గరెట్ కజిన్స్ |
|
27. మద్రాసు శాసనమండలిలో
నియమించిన మొదటి మహిళ ఎవరు? |
జ: ముత్తులక్ష్మి రెడ్డి |
|
28. ఏ చట్టం స్త్రీలకు పరిమిత
సంఖ్యలో ఓటు హక్కు కల్పించింది? |
జ: 1935 చట్టం |
|
29. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు
ఎవరు? |
జ: సర్ సయ్యద్ అహ్మద్ఖాన్ |
|
30. 1887లో భారత జాతీయ
కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? |
జ: బద్రుద్దీన్ త్యాబ్జి |
|
31. అలీగఢ్ పాఠశాలను ఎప్పుడు
స్థాపించారు? |
జ: 1875 |
|
|
32. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? |
జ: 1829 |
|
33. 1873లో 'సత్యశోధక్ సమాజ్'ను ఎవరు ప్రారంభించారు? |
జ: జ్యోతిబా పూలే |
|
34. 'శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం' సంస్థను ఎవరు స్థాపించారు? |
జ: నారాయణ గురు |
|
35. మహర్, మాతంగ్లను ఏ రాష్ట్రంలో అంటరానివారిగా పరిగణించేవారు? |
జ: మహారాష్ట్ర |
|
36. గాంధీజీ 'హరిజన్' పత్రికను ఎప్పుడు స్థాపించారు? |
జ: 1933 |
|
37. మొదటి అఖిల భారత అణగారిన వర్గాల సమావేశాన్ని ఎప్పుడు
నిర్వహించారు? |
జ: 1918 |
|
38. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఏ కులానికి చెందినవారు? |
జ: మహర్ |
|
39. 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? |
జ: ఇ.వి.రామస్వామి నాయకర్ |
|
40. బి.ఆర్.అంబేద్కర్
ప్రారంభించిన పత్రిక ఏది? |
జ: బహిష్కృత్ భారత్ |
|
41. 1885లో 'సేవాసదన్'
సంస్థను ఎవరు ప్రారంభించారు? |
జ: బి.ఎమ్.మలబారి |
|
42. గోపాలకృష్ణ గోఖలే
'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' ని ఎప్పుడు ప్రారంభించారు? |
జ: 1915 |
|
43. 1911లో ఎన్.ఎమ్.జోషి
స్థాపించిన సంస్థ ఏది? |
జ: సోషల్ సర్వీస్ లీగ్ |
|
44. లోకహితవాదిగా
పేరుపొందినవారు ఎవరు? |
జ: గోపాల హరిదేశ్ముఖ్ |
|
45. 'ద్రవిడ మున్నేట్ర కజగం'
పార్టీని ఎప్పుడు స్థాపించారు? |
జ: 1949 |