| 1. విజ్ఞాన సభ స్థాపకుడు ఎవరు? |
| జవాబు: డిరోజియా |
| 2. 'ఇండియాలీగ్'ను స్థాపించింది- |
| జవాబు: శశికుమార్ ఘోష్ |
| 3. మద్రాస్ మహాజన సభ స్థాపకుడు- |
| జవాబు: ఆనందాచార్యులు |
| 4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? |
| జవాబు: ఏఓ హ్యూమ్ |
| 5. భారత కాంగ్రెస్ అవిర్భావం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? |
| జవాబు: లార్డ్ డఫ్రిన్ |
| 6. ఏఓ హ్యూమ్ ఏ జాతీయుడు- |
| జవాబు: స్కాటిష్ |
| 7. 'కాంగ్రెస్' అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? |
| జవాబు: అమెరికా |
| 8. 'భారత జాతీయ కాంగ్రెస్ అనేది మైక్రో స్కోపిక్ మైనారిటీ' అని అన్నదెవరు? |
| జవాబు: లార్డ్ డఫ్రిన్ |
| 9. 'అమృత బజార్' పత్రిక స్థాపకుడు ఎవరు? |
| జవాబు: శశిర్కుమార్ ఘోష్ |
| 10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా సమయంలో భారత రాజ్య కార్యదర్శి- |
| జవాబు: లార్డ్ క్రాస్ |
| 11. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు- |
| జవాబు: సరోజినీనాయుడు |
| 12. భారత జాతీయ కాంగ్రెస్ మూడో సమావేశం ఎక్కడ జరిగింది? |
| జవాబు: మద్రాస్ |
| 13. జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు? |
| జవాబు: జార్జి మూల్ |
| 14. 1885 బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య - |
| జవాబు: 72 |
| 15. కాంగ్రెస్ను ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా అభివర్ణించింది ఎవరు? |
| జవాబు: లార్డ్ ఎల్జిన్ |