| 1. సహాయ నిరాకరణోద్యమంపై చర్చించేందుకు 1920లో ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది. ఆ సమావేశ అధ్యక్షుడు- |
| జ: లాలాలజపతిరాయ్ |
| 2. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా గాంధీజీ చేపట్టిన విదేశీ వస్త్రాల దహనాన్ని వ్యతిరేకించిన వారు- |
| జ: రవీంద్రనాథ్ ఠాగూర్ |
| 3. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి తక్షణ కారణం- |
| జ: 1919 మాంటేగ్ఛెమ్స్ఫర్డ్ సంస్కరణలపై అసంతృప్తి |
| 4. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును వదులుకోవడానికి కారణం- |
| జ: జలియన్వాలాబాగ్ సంఘటన |
| 5. సహాయ నిరాకరణోద్యమ కాలం- |
| జ: 1920-22 |
| 6. సహాయ నిరాకరణోద్యమంలో కోటి రూపాయలతో స్వరాజ్యనిధిని ఎవరి పేరుమీద ఏర్పాటు చేశారు? |
| జ: బాలగంగాధర తిలక్ |
| 7. సహాయ నిరాకరణోద్యమంలో విద్యాలయాల బహిష్కరణలో భాగంగా మొదటి జాతీయ కళాశాలను కలకత్తాలో 1921లో ఏర్పాటు చేశారు. అయితే దాని ప్రిన్సిపల్గా ఎవరిని నియమించారు? |
| జ: సుభాష్ చంద్రబోస్ |
| 8. సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేయడంతో 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశానికి చిత్తరంజన్దాస్ స్థానంలో తాత్కాలికంగా అధ్యక్షత వహించినవారు- |
| జ: హకీం అజ్మల్ ఖాన్ |
| 9. భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది? |
| జ: కాకినాడ |
| 10. సహాయ నిరాకరణోద్యమ ప్రధాన లక్ష్యమేది? |
| జ: ఒక సంవత్సరంలో స్వరాజ్య సాధన |
| 11. సహాయ నిరాకరణోద్యమం అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం- |
| జ: చౌరీచౌరా సంఘటన |
| 12. చౌరీచౌరా సంఘటన జరిగిన తేదీ- |
| జ: 1922 ఫిబ్రవరి 5 |
| 13. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజయవాడ సమావేశం, చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణోద్యమ ప్రారంభ |
| సంఘటనల్లో మొదటిది- |
| జ: సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం |
| 22. వైకోం సత్యాగ్ర హం, హరిజన్ సేవక్ సంఘం స్థాపన, కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ స్థాపనల్లో |
| మొదటి సంఘటన- |
| జ: కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ స్థాపన |
| 23. సైమన్ కమిషన్ ఇండియా పర్యటించిన సంవత్సరం- |
| జ: 1928 |
| 24. సైమన్ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం- |
| జ: సైమన్ కమిషన్లో కనీసం ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం |
| 25. సైమన్ కమిషన్ పర్యటనలో జరిగిన వ్యతిరేక ప్రదర్శనలో మద్రాస్లో నాయకత్వం వహించినవారు- |
| జ: టంగుటూరి ప్రకాశం పంతులు |
| 26. తమకు కావాల్సిన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం భారతీయులకు చేతకాదని అవహేళన చేసినవారు- |
| జ: బర్కిన్ హెడ్ |
| 27. నెహ్రూ నివేదిక అధ్యక్షుడు- |
| జ: మోతీలాల్ నెహ్రూ |
| 28. మోతీలాల్ నెహ్రూ నివేదిక, సైమన్ కమిషన్ తుది నివేదిక సమర్పణ , సైమన్ కమిషన్ నియామకం |
| సంఘటనల్లో చివరిది- |
| జ: సైమన్ కమిషన్ తుది నివేదిక సమర్పణ |
| 29. కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించినవారు- |
| జ: సుభాష్ చంద్రబోస్ |
| 38. భారత జాతీయ కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని (ఉప్పు సత్యాగ్రహాన్ని) తాత్కాలికంగా విరమించడానికి కారణం- |
| జ: గాంధీ - ఇర్విన్ ఒప్పందం |
| 39. కిందివాటిలో సరైన అంశాల్ని గుర్తించండి- |
| 1) మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది |
| 2) మహాత్మాగాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు |
| 3) 2వ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత గాంధీ, ఇర్విన్ ఒప్పందం జరిగింది |
| 4) రౌండ్ టేబుల్ సమావేశాలకు కమ్యునల్ అవార్డుకు సంబంధం ఉంది |
| జ: 1, 2, 4 |
| 40. పుణే ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? |
| జ: మహాత్మాగాంధీ, అంబేద్కర్ |
| 41. 1933లో మహాత్మాగాంధీ పుణేలోని ఎర్రవాడ జైలులో 21 రోజులు నిరాహారదీక్ష చేయడానికి కారణం- |
| జ: హరిజనోద్ధరణ కోసం |
| 42. 'పాకిస్థాన్' అనే ప్రత్యేక దేశం కావాలని మొట్టమొదట సూచించినవారు- |
| జ: రహమత్ ఆలీ |