| 1. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు- |
| జవాబు: 1942 ఆగస్టు 9 |
| 2. ''డు ఆర్ డై'' అనే నినాదాన్ని ఇచ్చింది- |
| జవాబు: మహాత్మాగాంధీ |
| 3. క్యాబినెట్ మిషన్ సభ్యులు కానిది- |
| జవాబు: పి.సి.అలెగ్జాండర్ |
| 4. కిందివాటిలో మొదటి సంఘటన- |
| 1) రాజాజీ ఫార్ములా 2) వేవెల్ ప్రణాళిక 3) క్యాబినెట్ మిషన్ 4) మౌంట్బాటన్ ప్రణాళిక |
| జవాబు: రాజాజీ ఫార్ములా |
| 5. ''నడిరేయి సమయంలో ప్రపంచమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొంటుంది'' అని భారత స్వాతంత్య్రంపై వ్యాఖ్యానించింది- |
| జవాబు: నెహ్రూ |
| 6. ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినం చేపట్టిన రోజు- |
| జవాబు: 1946 ఆగస్టు 16 |
| 7. జాతీయోద్యమంలో హిందూ-ముస్లిం అలజడులు ఏ సంఘటనతో ప్రజ్వరిల్లాయి? |
| జవాబు: ప్రత్యక్ష చర్యాదినం |
| 8. దేశ విభజనకు ప్రధాన కారణం- |
| జవాబు: జిన్నా అనుసరించిన ప్రత్యక్ష చర్యాదినం మొదలైన విధానాలు |
| 9. స్వదేశీ సంస్థానాల శాఖా కార్యదర్శి- |
| జవాబు: వి.పి.మీనన్ |
| 10. స్వదేశీ సంస్థానాలను ఎన్ని తరగతి రాష్ట్రాలుగా రూపొందించారు? |
| జవాబు: 4 |
| 11. సర్దార్ వల్లభాయ్ పటేల్ 'ఇండియన్ బిస్మార్క్' బిరుదు పొందడానికి కారణం- |
| జవాబు: స్వదేశీ సంస్థానాలను ఇండియాలో చేర్చడం |
| 12. ''దేహంలోని ఒక అవయవం విషపూరితమైతే అది మిగిలిన అవయవాలకు వ్యాపిస్తుందనే భయంతో దానిని త్వరితంగా తీసివేయాలి. లేకపోతే ఆ దేహాన్ని బాగుచేయడం దుర్లభం'' అని చెప్పింది- |
| జవాబు: వల్లభాయ్ పటేల్ |
| 13. దీనబంధు బిరుదు ఎవరికుంది? |
| జవాబు: సి.ఎఫ్.ఆండ్రూస్ |
| 14. 1946 సెప్టెంబరులో ఏర్పాటయిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసింది- |
| జవాబు: లియాఖత్ ఆలీఖాన్ |
| 15. 1947 అట్లీ ప్రకటన ప్రకారం బ్రిటిష్వారు భారతదేశాన్ని ఎప్పటిలోగా వదలివెళతామని చెప్పారు? |
| జవాబు: 1948 జూన్ |
| 16. అఖండ భారతదేశాన్ని భారత్, పాకిస్థాన్లుగా విభజిస్తామని ఎందులో పేర్కొన్నారు? |
| జవాబు: మౌంట్బాటన్ పథకం |
| 17. బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? |
| జవాబు: 1946 |
| 18. రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటులో సిపాయిలకు, బ్రిటిష్వారికి మధ్యవర్తిగా రాయబారం వహించింది- |
| జవాబు: మహ్మద్ ఆలీజిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ |
| 19. 1947 సంవత్సరానికి సంబంధించని సంఘటన- |
| జవాబు: క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియా రాక |
| 20. కింది సంఘటనలలో చివరిది? |
| స్వరాజ్య పార్టీ ఏర్పాటు, చౌరీ చౌరా సంఘటన |
| జవాబు: స్వరాజ్య పార్టీ ఏర్పాటు |
| 21. 1937లో 11 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారం నెలకొల్పింది? |
| జవాబు: 2 |
| 22. కిందివాటిలో చివరి సంఘటన- |
| పూనా ఒడంబడిక, కమ్యునల్ అవార్డు |
| జవాబు: పూనా ఒడంబడిక |
| 23. ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన రద్దుకు విక్టోరియా రాణి ప్రకటన ఎప్పుడు వెలువడింది? |
| జవాబు: 1858 నవంబరు 1 |
| 24. ఇండియాలో మొదటి జనాభా లెక్కల సేకరణ చేసింది ఎవరు? |
| జవాబు: లార్డ్ మేయో |
| 25. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం (ప్రాంతీయ భాషా పత్రికల) రద్దుచేసింది- |
| జవాబు: లార్డ్ రిప్పన్ |
| 26. లార్డ్ చెమ్స్ఫర్డ్ కాలంలో జరిగిన ప్రధాన సంఘటన- |
| జవాబు: జలియన్వాలాబాగ్ సంఘటన |
| 27. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్- |
| జవాబు: లార్డ్ వెల్లింగ్టన్ |
| 28. నరబలులను నిషేధించింది- |
| జవాబు: హార్డింజ్-1 |
| 29. పత్రికలమీద నిషేధాన్ని ఎత్తివేసి పత్రికాస్వేచ్ఛ కల్పించింది- |
| జవాబు: చార్లెస్ మెట్కాఫ్ |
| 30. కారన్వాలీస్కు సంబంధించిన సంఘటన- |
| జవాబు: శాశ్వత భూమిశిస్తు విధాన ప్రవేశకర్త |
| 31. భారతదేశంలో మొదటి వార్తా పత్రిక- |
| జవాబు: బెంగాల్గెజిట్ |
| 32. సమాచార్ దర్పణ్ వ్యవస్థాపకులు- |
| జవాబు: విలియం కార్వే |
| 33. బంగదూత పత్రిక ఎన్ని భాషల్లో వెలువడింది? |
| జవాబు: 4 |
| 34. దాదాబాయి నౌరోజి స్థాపించిన పత్రిక- |
| జవాబు: రస్త్ గోప్తర్ |
| 42. మహారాష్ట్రకు సంబంధించిన కుల ఉద్యమం- |
| జవాబు: మహర్ |
| 43. బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వం వహించిన కుల ఉద్యమం- |
| జవాబు: మహర్ |
| 44. ఆత్మగౌరవ ఉద్యమ ప్రారంభకులు- |
| జవాబు: ఇ.వి.రామస్వామినాయర్ |
| 45. 'జస్టిస్పార్టీ' ఉద్యమ ప్రారంభంతో సంబంధంలేనివారు- |
| జవాబు: టి.కె.మాధవన్ |
| 46. మొదటి ఫ్యాక్టరీ చట్టం ఎవరికాలంలో రూపొందింది? |
| జవాబు: లార్డ్ రిప్పన్ |
| 47. భారతదేశంలో మొదటి కార్మిక సంఘం మద్రాస్ లేబర్ యూనియన్ స్థాపకులు- |
| జవాబు: బి.పి.వాడియం |
| 48. అఖిల భారత కార్మిక కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి) తొలి అధ్యక్షుడు- |
| జవాబు: లాలాలజపతిరాయ్ |