ఇంటర్నెట్ చరిత్రలో మొదటి సారిగా సబ్జెక్టుల వారిగా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్
Home / Unlabelled / 1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్ చక్రవర్తి భార్య ఎవరు - హిస్టరీ బిట్స్
1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్ చక్రవర్తి భార్య ఎవరు - హిస్టరీ బిట్స్
మొదటి కర్నాటక యుద్ధకాలంలో ఫ్రెంచి గవర్నర్? - డూప్లే బ్రిటిషర్లు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు ? - హుగ్లీ ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా సైన్యానికి నాయకత్వం వహించినవారు ? - మీర్జాఫర్ .బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్ల సైన్యాధిపతి ? - మన్రో షుజా ఉద్దౌలా, రెండో షా ఆలమ్తో 1765లో రాబర్ట్క్లైవ్ చేసుకున్న సంధి ? -అలహాబాద్ సంధి బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినబ్రిటిష్ గవర్నర్ ? - రాబర్ట్క్లైవ్ రాబర్ట్క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్లో రద్దు చేసిన గవర్నర్ ? - వారెన్ హేస్టింగ్స్ చిట్టగాంగ్, మిడ్నాపూర్, బుర్ద్వాన్ల్లో జమిందారీ హక్కులను ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు ? - మీర్జాఫర్ బోల్సివిక్ విప్లవం రష్యాలో ఏ సంవత్సరంలో సంభవించింది ? - 1917 బొల్షివిక్ పార్టీ స్థాపకుడు ? - లెనిన్ .డచ్ నుంచి 1658లో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నవారు ? - పోర్చుగీసువారు 17వ శతాబ్ధంలో ఫ్యాక్టరీ అనే పదానికి అర్థం ? - వ్యాపార డిపో 1608లో జహంగీర్ తన ఆస్థానానికి ఎవరిని ఆహ్వానించారు ? - హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున 1615లో మొగల్ ఆస్థానానికి రాయబారిగా వచ్చినవారు ? - థామస్ రో దక్షిణాదిలో నిర్మించిన మొదటి ఆంగ్లేయ ఫ్యాక్టరీ ? -మచిలీపట్నం ఆంగ్లేయులు మంద్రాసులోని తమ ఫ్యాక్టరీ చుట్టూ నిర్మించిన కోట ? - సెయింట్ జార్జ్ ఈస్టిండియా కంపెనీ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో వ్యాపారం కోసం అనుమతి పొందిన సంవత్సరం ? - 1651 1717లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫర్మానా ఇచ్చిన మొగల్ చక్రవర్తి ? - ఫరూక్ సియర్ ముజఫర్ జంగ్ మరణం తరువాత బుస్సీ నిజాం నవాబుగా ఎవరిని నియమించారు ? - సలాబత్జంగ్ ఉత్తర సర్కారులను ఫ్రెంచికి కేటాయించిన హైదరాబాద్ నిజాం ? - సలాబత్ జంగ్ 1801లో సైన్యసమకార ఒప్పందాన్ని అంగీకరించిన నవాబు ? - అవద్ ఫ్రెంచ్, బ్రిటిష్ మధ్య వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ? - 1760 ఇంగ్లిష్, ఫ్రెంచి మధ్య పారిస్ ఒప్పందం కుదిరిన సవత్సరం ? - 1763 .సిరాజ్ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఆశ్రయం తీసుకున్న ప్రాంతం? - పుల్టా దీవులు సిరాజ్ ఉద్దౌలా నవాబుగా ఉన్నప్పుడు మీర్భక్షిగా పనిచేసినవారు ? - మీర్జాఫర్ మీర్ఖాసిం బెంగాల్ నవాబైన సంవత్సరం ? - 1760 .పోర్చుగీసు భారత దేశానికి వచ్చేటప్పుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో శిలువ తీసుకుని వచ్చారని పేర్కొన్న పోర్చుగీసు గవర్నరు ? - ఆల్ఫెన్సో డిసౌజా 1620లో పోర్చుగీసు నుంచి డచ్ ఆక్రమించుకున్న సుగంధ ద్రవ్యాల ద్వీపం ? - అంబాయానా జహంగీర్ ఆస్థానానికి థామస్ వచ్చిన కాలంలో ఇంగ్లాండ్ రాజు ? - మొదటిజేమ్స్ భారతదేశానికి చివరిగా వచ్చిన యూరప్ దేశస్తులు ఎవరు ? - ఫ్రెంచ్ రష్యా చివరి రాజు ? - నికోలస్-2 అధముడైన రష్యన్ సన్యాసి ? - రస్పుటిన్ శామ్రిక వర్గాన్ని బాగా ఆధరించినవారు ? - బొల్షివిక్లు రష్యాలో మార్స్ బోధనలు ప్రచారం చేసినవారు ? - మాక్సిమ్గోర్కి నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేది ? - జెనీవా ఏ దేశ ఆధిపత్యాన్ని ఇంగ్లండ్ సహించలేకపోయింది. ? - జర్మనీ రష్యాను ఆధునికీకరించడానికి ప్రయత్నించినవారు ? - పీటర్ ది గ్రేట్ బానిసలకు బంధువిముక్తుల్ని చేసిన రష్యా జార్ ? - అలెగ్జాండ్ -2 డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు ? - 1602 అఖిలస్లావ్ ఉద్యమాన్ని ప్రోత్సహించినవారు ? - రష్యన్లు ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ను ఏ దేశంలో హత్య చేశారు ? - బోస్నియా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ల పక్షాన చివర్లో చేరిన దేశం ? - అమెరికా లెనిన్ మొదట ఏ పార్టీలో చేరాడు ? - సోషల్ డెమోక్రటిక్ లెనిన్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసినవారు ? - ట్రాటస్కీ ప్రస్తుత రష్యా అధ్యక్షుడు ? - వ్లాదిమిర్ పుతిన్ లెనిన్ సంపాదకత్వం వహించిన పార్టీ పత్రిక ? - ఇస్క్రా ఏ దేశానికి, మిత్ర రాజ్యాలకు మధ్య వర్సయిల్స్ సంధి కుదిరింది ? - జర్మనీ మొదటి ప్రపంచం యుద్ధానికి తక్షణ కారణం ? -ఫెర్డినాండ్ హత్య 1765 ఫిబ్రవరి 20న జరిగిన సంధి కాలంలో బెంగాల్ నవాబు ? - నిజాం ఉద్దౌలా బీహార్, బెంగాల్, ఒరిస్సాలో దివానీ హక్కు ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు? - రెండో షా ఆలం 1781లో పోర్ట్నోవా వద్ద ఎవరి నాయకత్వంలో ఆంగ్లేయ సైన్యం హైదర్ ఆలీని ఓడించింది ? - ఐవర్కూట్ లార్డ్ వెల్లస్లీ భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చిన సంవత్సరం ? - 1798 1454లో ముద్రణా యంత్రాన్ని కనుగొన్న జోన్స్ గుటెన్బర్గ్ ఏ దేశస్తుడు ? - జర్మనీ భారతదేశంలో ప్రింటింగ్ మిషన్ను 1556లో గోవాలో స్థాపించినవారు ? - పోర్చుగీసువారు భారతదేశాన్ని వదిలెళ్లన చివరి యూరోపియన్లు ? - పోర్చుగీసువారు భారత సైన్యాలు గోవాను ఆక్రమించిన విజయానికి సంకేత కోడ్ ? - ఆపరేషన్ విజరు గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది? - 1961 డిసెంబర్ 19 1651లో హుగ్లీని నిర్మించింది ? - బ్రిడ్జిమెన్ పాండిచ్చేరిలో మొదటి ఫ్రెంచి గవర్నర్ ? - ఫ్రాంకోయిన్ మార్టిన్ ప్రస్తుత పుదుచ్చేరి ఆధీనంలోని భూ భాగాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ? - మూడు మచిలీపట్నం నుంచి ఆంగ్లేయులు ప్రధానంగా దేన్ని ఎగుమతి చేసేవారు ? - పత్తి ఆంగ్లేయులు బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన సంవత్సరం ? - 1687 పాండిచ్చేరి (పుదుచ్చేరి) ప్రాచీన నామం? - వలికొండాపురం బెంగాల్ కరువు సంభవించిన సంవత్సరం ? - 1770 ఆంగ్లేయులు హుగ్లీలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కాలంలో బెంగాల్ సుబేదార్ ఎవరు ? - మీర్జుమ్లా బెంగాల్కు నవాబు కాకుండా సిరాజ్ ఉద్దౌలాను అడ్డుకున్న అతని మేనత్త ? - గస్తీబేగం బెంగాల్కు డిప్యూటీ దివాన్గా క్లైవ్ ఎవరిని నియమించారు ? - మమ్మద్రేజాఖాన్ 1707లో ముర్షీద్ ఖులీఖాన్ తన రాజధానిని ఢాకా నుంచి ఎక్కడకు మార్చారు ? - ముర్షిదాబాద్ బెంగాల్ సుబేదార్లో బీహార్ ఎప్పుడు కలిసింది ? - 1733 .సుహాఉద్దీన్ తర్వాత బెంగాల్కు నవాబైనవారు ? - సర్ఫరాజ్ఖాన్ సిరాజ్ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారు? - పుల్టా సిరాజ్ ఉద్దౌలాను చంపినవారు? - మిరాన్ .24 పరగణాల జమిందారీ హక్కులు ఆంగ్లేయులు ఎవరి నుంచి గ్రహించారు ? - మీర్జాఫర్ బక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ? - మీర్జాఫర్ 1765లో రెండో షా ఆలంకు ఎంత ధనం సబ్సిడీగా ముంజూరు చేశారు ? - రూ.25లక్షలు ఈస్టిండియా షా ఆలమ్కు ఇచ్చిన జిల్లాలు ? - మాంగ్యార్ కోరా బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదీ ? - 1765-1772 ఢిల్లీలో తిరుగుబాటుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పు డు బ్రిటీషర్లకు చేరవేసి 1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్ చక్రవర్తి భార్య ఎవరు ? - జన్నత్ మహల్ .1857 తిరుగుబాటు చెలరేగిన ప్రాంతాలు వరుసక్రమంలో ? - మధుర, బరేలీ, కాన్ఫూర్, ఝాన్సీ .తిరుగుబాటు కాలంలో భారత్ గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు ? - కానింగ్ ద్వంద్వ ప్రభుత్వం అంటే ? - ఆంగ్లేయుల భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్ నవాబు పరిపానల చేయడం .మొదటి మైసూరు యుద్ధం ఎవరి మధ్యజరిగింది ? - హైదరాలీ, ఆంగ్లేయులు .రెండో మైసూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది ? -టిప్పుసుల్తాన్, ఆంగ్లేయులు .టిప్పు సుల్తాన్ మొదటిసారి ఓడిన యుద్ధం ? - మూడో మైసూర్ యుద్ధం ఇంగ్లీషువారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు ? - కృష్ణరాజు ఒడయార్ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడిన వారు ఎవరు ? - మీర్జాఫర్ మీర్జాఫర్ను బెంగాల్ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవారు ? - రాబర్ట్క్లైవ్ బక్సార్ యుద్ధం (1764)లో ఓడినవాడు ? - మొగల్ చక్రవర్తి షా ఆలం, బెంగాల్ నవాబు 1857 తిరుగుబాటులో చిట్టచివర లొంగిపోయిన నాయకుడెవరు ? -తాంతియాతోపె బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? - బక్సార్ యుద్ధం 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించడానికి నిరాకరించిందెవరు ? - ఆర్సీ మజుందార్ సిక్కు మతంలో సంస్కరణలు, సిక్కుల సార్వభౌమత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా కుకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ? -భగత్ జవహర్మల్ నీలిమందు కార్మికుల పక్షాన నిలిచి 1858-60 ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? - బిష్టు చరణ్ బిశ్వాస్, దిగంబర్ బిశ్వాస్ బుందేల్ఖండ్లో తిరుగుబాటుకు నేతృత్వం వహించిందెవరు ? - ఖాన్బహదూర్ఖాన్ బ్రిటీష్ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాంది పలికిన యుద్ధం ? - ప్లాసీయుద్ధం