| సుయజ్ కెనాల్ |
| Q . వార్సా సంధిని ఏర్పాటు చేసిన దేశం ? |
| రష్యా |
Q . అలీన ఉద్యమ రూపశిల్పి ? |
| జవహర్లాల్ నెహ్రూ |
Q . నాటో (N.A.T.O.) అనగా ? |
| నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ |
Q . తృతీయ కూటమిగా ఏర్పడ్డ దేశాలు ? |
| అలీన దేశాలు |
Q . న్యూడీల్ విధానాన్ని అనుసరించిన అమెరికా అధ్యక్షుడు ? |
| రూజ్వెల్ట్ |
Q . సూయజ్ కాలువను జాతీయం చేసింది ? |
| నాజర్ |
Q . కాంగో స్వాతంత్య్రం పొందిన సంవత్సరం ? |
| 1960, జూన్ 30 |
| Q . ట్రూమన్ సిద్ధాంతం ద్వారా సహాయం పొందిన దేశాలు ? |
| గ్రీస్ - టర్కీ |
Q . ప్రణాళిక, మార్షల్ ప్రణాళికకు ప్రతి చర్యగా ప్రారంభించబడింది |
| మాల్తోవ్ |
Q . రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర పక్షాల సేనానాయకుడు ? |
| ఐసెన్ హోవర్ |
Q . బ్రస్సెల్స్ సంధి జరిగిన సంవత్సరం ? |
| 1948 |
Q . జావా, సుమత్రా అనే ఇండోనేషియా దేశాలు ... కి చెందిన వలస రాజ్యాలు |
| డచ్ వారికి |
Q . మూడుసార్లు అమెరికా అధ్యక్షునిగా పదవిని చేపట్టిన వారు ఎవరు? |
| ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ |
Q . రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా అగ్ర రాజ్యాలైన దేశాలు ... |
| అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ యూనియన్ |
Q . భారతదేశంలో విదేశాంగ విధాన రూపశిల్పి ... |
| నెహ్రూ |
Q . ...లో చైనా భారతదేశంపై దాడి చేసింది. |
| 1962 |
Q . పంచశీల సిద్ధాంతం ...., .... దేశాలకు చెందినది. |
| ఇండియా, చైనా |
Q . భారత విదేశీ విధానపు ముఖ్య లక్షణం .... విధానం. |
| అలీన |
Q . ప్రచ్ఛన్న యుద్ధం ముఖ్యంగా..., ... దేశాల మధ్య ఉంది. |
| అమెరికా,రష్యా |
Q రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రధాని ? |
| విన్ స్టన్ చర్చిల్ |
| Q . ఈజిప్టు రాజనీతిజ్ఞుడు, అరబ్ ప్రపంచానికి నాయకుడు... |
| నాజర్ |
| Q . స్వతంత్ర ఇండోనేషియా ప్రథమ అధ్యక్షుడు |
| డా. సుకర్నో |
| Q . ... సంవత్సరంలో నాటో (N.A.T.O.) ఏర్పడింది. |
| 1949 |
| Q . నాటో (N.A.T.O)కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దేశాలు కుదుర్చుకొన్న సంధి |
| వార్సా సంధి |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment