|
సముద్రయాన దూరాలను కొలవడానికి ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు? |
-
నాటికల్ మైల్ |
క్రుళ్ళిన కోడిగుడ్ల వాసనను కలిగి ఉండే వాయువు ఏది? |
-
హైడ్రోజన్ సల్ఫైడ్ |
భారతదేశంలోని మొదటి న్యూట్రాన్ రియాక్టర్ ఏది? |
- కామిని |
భారతదేశం 1998 సంవత్సరం మే 11, 13 తేదీలలో జరిపిన అణు పరీక్షలకు పెట్టిన పేరు
ఏమిటి? |
- శక్తి
(బుద్ధుడు మళ్ళీ నవ్వాడు) |
నక్షత్రాల పుట్టుక, నిర్మాణంపై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి అందుకున్న భారత
దేశానికి చెందిన శాస్త్రవేత్త? |
-సుబ్రమ్మణ్య
చంద్రశేఖర్ |
లోహాలపై కాంతి పడినప్పుడు విడుదలయ్యే ఎలక్ట్రాన్లను ఏమని పిలుస్తారు? |
- ఫొటో
ఎలక్ట్రాన్లు |
శీతల
ప్రదేశాల్లో ధర్మామీటర్ను ఉపయోగించే సమయంలో పాదరసం బదులుగా దానిలో ఏమి వాడతారు? |
-
ఆల్కహాల్ |
అయస్కాంతానికి అయస్కాంత తత్వం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? |
- దాని
ధ్రువాల వద్ద (కొనల వద్ద) |
సెంటిగ్రేడ్, ఫారన్ హీట్ ఉష్ణ మాపకాలు ఒకే రీడింగ్ను ఏ ఉష్ణోగ్రత వద్ద చూపుతాయి? |
-400 సి. |
బెల్
మెటల్ ఏ ఏ లోహాల మిశ్రమం? |
- 80శాతం
రాగి, 20 శాతం తగరంల మిశ్రమం |
నీరు
ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ఠ సాంద్రతను కలిగి ఉంటుంది? |
-40 సి |
పొగమంచు, మంచులో కూడా చూసేందుకు వీలుగా ఉండే దీపాలను ఏమంటారు? |
-
నియాన్ దీపాలు |
కంటిఅద్దాల తయారీలో ఉపయోగించే గ్లాస్ ఏది? |
-ఫ్లింట్
గ్లాస్ |
ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం ఎవరికి ఉంది? |
-
రాష్ట్రపతికి |
ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? - రాష్ట్రపతి |
క్లోనింగ్ ప్రక్రియలో 'డాలీ' సృష్టికర్త ఎవరు? |
-ఇయాన్
విల్మట్ |
దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? |
-
చిత్తరంజన్దాస్ |
11వ
ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు? - ఎ.ఎం. ఖుస్రో |
భారతదేశ తూర్పు తీరపై మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారు? |
-
కళింగతీరం |
భారత
జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు? |
- ఎ.ఒ.
హ్యూమ్ |
భూమి
చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు ఏ శక్తి ఉంటుంది? |
-
స్థితిజశక్తి, గతిజశక్తి |
అంతరిక్ష యాత్రీకులకు ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? |
- నలుపు |
లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు
ఏవి? - వాచ్లు, కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు |
పట్టకం ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు ఎన్ని సార్లు వక్రీభవనం చెందుతుంది? |
-
రెండుసార్లు |
బార్ కోడ్లను చదివేందుకు ఉపయోగపడే కాంతి కిరణాలను ఏమంటారు? |
- లేజర్
కిరణాలని |
తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగిన ఆంగ్లేయ కలెక్టర్ ఎవరు ? - థామస్ మన్రో |
భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నరు ఎవరు? |
-
సరోజినీ నాయుడు |
భరత
ఖండంబు చక్కని పాడియావు- అనే సుప్రసిద్ధ గేయాన్ని రచించినది ఎవరు? |
-
చిలకమర్తి లక్ష్మీనరసింహం. |
మా
కొద్దీ తెల్లదొరతనం.. గేయరచయిత? |
-
గరిమెళ్ళ సత్యనారాయణ |
ప్రప్రథమంగా అంతరిక్ష యానం చేసిన భారతీయుడు? |
-
రాకేష్ శర్మ |
చంద్రునిపై
కాలు పెట్టిన ప్రథమ వ్యోమగామి? |
- నీల్
ఆర్మ్స్ట్రాంగ్ |
మనదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ల స్థాపనకు తోడ్పడిన దేశం? - రష్యా |
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment