భారత స్త్రీలను వివాహం చేసుకోవాలని పోర్చుగీస్‌లను ప్రోత్సహించిన గవర్నర్‌ ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్




1.విద్యారణ్య స్వామి బోధించిన వేదాంతం ?
-అద్వైతం


2. మౌర్య పరిపాలన నుంచి ఎవరి నాయకత్వంలో ఆంధ్రులు స్వాతంత్య్రాన్ని సాధించారు ?
 - శాతవాహనులు

3. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ? 
 - 1930


4.రుగ్వేదాన్ని తెలుగులోకి అనువదించినవారు ?
 - ఆదిభట్ల నారాయణదాసు

5. 1949లో స్థాపించిన విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షుడు ? 
- అయ్యదేవర కాళేశ్వరరావు

6. భారత  దేశపు కోకిల ఎవరు ?
 - సరోజినీ నాయుడు

7. 1930లో జోగిపేటలో జరిగిన హైదరాబాద్‌ రాజ్య ఆంధ్ర మహాసభ సమావేశ అధ్యక్షుడు ?
 - సురవరం ప్రతాపరెడ్డి

8. విజయనగర సామ్రాజ్యంలో కొండవీడు రాజ్యం ఎవరి పరిపాలన కాలంలో విలీనమైంది ? 
- రెండో దేవరాయులు

9. వీర తెలంగాణా గ్రంథకర్త ? 
- రావి నారాయణరెడ్డి

10.రాజధానిని ఔరంగబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చింది ఎవరు ? 
 నిజాం ఆలీఖాన్‌ (1770)

11. ఏ నిజాం కాలంలో వహాబి ఉద్యమం ప్రారంభమైంది ? 
 నసీరుద్దౌలా (1839)

12. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రను రాసింది ఎవరు ? 
- కందుకూరి వీరేశలింగం

13.ఆంధ్రప్రదేశంలో మహాయాన బౌద్ధమతం ఎవరికాలంలో బాగా అభివృద్ధి చెందింది ?
 - ఇక్ష్వాకులు

14. ఆంధ్రలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కరణకు గురైన మొదటి నాయకుడు ?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు

15. హైదరాబాద్‌ రాజ్యం స్థాపించిన సంవత్సరం ?
- 1757

16.ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం ? 
- నన్నయ్య, తిక్కన్న, ఎర్రన

17. ఏ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ?
 - వాంఛూ

47. మద్రాసు శాసనమండలిలో నియమితులైన మొదటి మహిళ ఎవరు ? 
- ముత్తు లకీëరెడ్డి

18. రాజా రామ్మోహనరారు రచించిన గ్రంథాలు ?
- ఏ గిఫ్ట్‌ టూ మోనోథీయిస్ట్స్‌, ప్రిసెప్ట్స్‌ ఆఫ్‌ జీవన్‌

19.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ?
 - మహర్షి కార్వే

20.ది హైలైట్స్‌ ఆఫ్‌ ఫ్రీడం గ్రంథ చరయిత ? 
- సరోజిని రేగాని

21.వందేమాతరం (1907) ఉద్యమ సందర్భంగా జైలుకెళ్లిన మొదటి నాయకుడు ? 
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు

22. ఆర్య సమాజాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు ? 
-స్వామి దయానంద సరస్వతి (క్రిశ-1875, బొంబాయి

23. స్త్రీలకు పరిమిత సంఖ్యలో ఓటుహక్కును కల్పించిన చట్టం ఏది ?
 - 1935చట్టం

24.ఆంధ్ర రాష్ట్ర రాజధాని ?
 - కర్నూలు

25.భరత ఖండంబు చక్కని పాడియావు.. అని తెలుగులో రచన చేసిన వారు ?
 -చిలకమర్తి లకీ నరసింహారావు

26.ముజఫర్‌ జంగ్‌ హత్యకు గురైన ప్రదేశం ? 
- రాయచోటి

27. అలీఘర్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
- సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌

28. వీరగంథం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ.. అని పలికినవారు ? 
- త్రిపురనేని రామస్వామి చౌదరి


29. అసఫ్‌ జాహీల మొదటి రాజధాని ?
 - ఔరంగబాద్‌

30. ఆలీఘర్‌ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ?
 -సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌

31. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?
 - 1829

32.విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ్‌ అవార్డ్‌ ఏ రచనకు వచ్చింది ? 
- రామాయణ కల్పవృక్షం

33. 1873లో సత్యశోధక్‌ సమాజ్‌ సంస్థను ఎవరు ప్రారంభించారు ? 
- జ్యోతిబా పూలే

34. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ? 
- సురవరం ప్రతాపరెడ్డి

35. రామకృష్ణ మిషన్‌ను ఎవరు, ఎప్పుడు స్థాపించారు ?
 - స్వామి వివేకానంద, 1897

36. దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు అని ఎవరికి పేరు వచ్చింది ? 
- కందుకూరి వీరేశలింగం పంతులు

37. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన సంస్థ ? 
- రామకృష్ణ మిషన్‌

38. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను స్థాపించింది ఎవరు ? 
- నారాయణగురు

39.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన వందేమాతర ఉద్యమానికి నేతృత్వం వహించింది ?
 - పీవీ నర్సింహారావు

40. ప్రపంచ మతాల పార్లమెంట్‌ (వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌) ఎప్పుడు, ఎక్కడ జరిగింది ?
- 1893, చికాగో

41. 1946-48 మధ్యకాలంలో తెలంగాణలో సాయుధ పోరాటం నిర్వహించిన నాయకుడు ? 
- రావి నారాయణరెడ్డి

42. కాంగ్రెస్‌ ఆఫ్‌ ది హిస్టరీ ఆఫ్‌ రిలిజియన్స్‌ ఎప్పుడు, ఎక్కడ జరిగింది ? 
- 1900, పారిస్‌

43. గాంధీజీ హరిజన్‌ పత్రికను ఎప్పుడు స్థాపించారు ? 
- 1933

44. నాజర్‌ జంగ్‌ను హత్య చేసింది ఎవరు ? 
- హిమ్మత్‌ ఖాన్‌

45. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎలుగెత్తి చాటిన కవి ?
 - రాయప్రోలు సుబ్బారావు

46. థియోసాఫికల్‌ సొసైటీని భారతదేశంలో ఎవరు, ఎక్కడ, ఎపుపడు స్థాపించారు.? 
- 1875, న్యూయార్క్‌ (యూఎస్‌ఏ), మేడం బ్లాపట్క్సీ(రష్యన్‌), కల్నల్‌ వోల్కాట్‌(యూఎస్‌ఏ)

47. భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపర్చుకోవడానికి దోహదపడిన కారణం ?
 - భారతీయ రాజుల మధ్య అనైక్యత 

48.కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ? 
- కొండా వెంకటప్పయ్య (1902)

49. భారత స్త్రీలను వివాహం చేసుకోవాలని పోర్చుగీస్‌లను ప్రోత్సహించిన, భారత దేశంలో పనిచేసిన గవర్నర్‌ ?
- అల్బుకర్క్‌

50.1854లో స్థాపించిన మద్రాస్‌ మహాజన సభ అధ్యక్షుడు ? 
- రంగయ్య నాయుడు

51.కేంద్ర హిందూ పాఠశాల బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంగా రూపొందడానికి కృషి చేసినవారు ?
 - మదన్‌ మోహన్‌ మాలవ్య

52. ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నర్‌ ? 
 సి.ఎం త్రివేది

53. భారత్‌లో బ్రిటిషర్లకు, ఫ్రెంచి వారికి మధ్య సంఘర్షణలకు కేంద్రస్థానమైన పట్టణం ?
 - ఆర్కాట్‌(కర్ణాటక రాజధాని)

54.మహమ్మదీయుల్లో కుల వ్యవస్థ, పరదా పద్ధతి మొదలైనవాటిని రూపుమాపడానికి కృషి చేసిన వారు ?
 -సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌, షరియుతుల్లా

55.1921లో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో గాంధీకి త్రివర్ణ పతాకం సమర్పించింది ?
- పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య కోసం చిత్ర ఫలితం

56. పాండిచ్చేరిలో ఫ్రెంచి కంపెనీ వ్యవహారాలు చూసినవారు ?
- డూప్లే

57. యూరప్‌ దేశాల దోపిడీకి గురైన మొదటి దేశం ?
 -ఇండియా

58.ఆంధ్ర నాటక పితామహుడు ?
 - ధర్మవరం రామకృష్ణమాచార్యులు

59.ఆలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీగా రూపాంతరం చెందిన మహమ్మదియన్‌ -ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజీని ఎవరు,ఎపుపడు, ఎక్కడ స్థాపించారు ?
- సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌, 1875, ఆలీఘర్‌

60. ఉత్తర సర్కారులను 1766లో బ్రిటీష్‌ వారి వశం చేసిన అసఫ్‌జాహీ పాలకుడు ? 
-నిజాం ఆలీ

61. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ భూమార్గాన్ని ఎప్పుడు మూసివేశారు ? 
- క్రీ.శ. 1453

62.రాజారామ్మోహన్‌రారు ఎపుపడు, ఎక్కడ జన్మించారు? 
- 1772, బెంగాల్‌

62. అసఫ్‌ జాహీల రాజధానిని ఔరంగాబాదు నుంచి హైదరాబాద్‌కు మార్చింది ? 
-నిజలా ఆలీ

63. భారత దేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ? 
- పోర్చుగీస్‌

64. రాజారామ్మోహనరారు 1828లో స్థాపించిన బ్రహ్మసభను తర్వాత ఏమని పిలిచారు ? 
- బ్రహ్మ సమాజం

65. చందూలాల్‌ ఏ అసఫ్‌జాహి పాలకునికి పేష్కార్‌గా పనిచేశాడు ?
 -సికందర్‌ జా

66. వాస్కోడిగామా భారతదేశంలోని ఏ స్థానిక రాజ్యానికి మొదటిసారిగా చేరాడు ?
 - కాలికట్‌

67.రాజారామ్మోహనరారు నిర్వహించిన పత్రిక పేరు ? 
- సంవాధ కౌముది

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment