ఆంధ్రప్రదేశ్ స్వరూపము



ఆంధ్రప్రదేశ్ స్వరూపము

అవతరణ: అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర ప్రాంతం, మద్రాసులో కొంతభాగం కలసి ఆంధ్ర రాష్ట్రంగా
 ఏర్పడింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కొంతభాగం, 
ఆంధ్ర రాష్ట్రం కలసి నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. 
విస్తీర్ణం : 2,75,069 చదరపు కిలోమీటర్లు
రాజధాని : హైదరాబాద్
సరిహద్దు రాష్ట్రాలు : మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా.
సముద్రం : బంగాళాఖాతం
జనాభా : 8.46,65,533
స్త్రీలు : 4,21,55,652
పురుషులు: 4,25,09,881
జనసాంద్రత: 308 కిలోమీటరుకు
అక్షరాస్యత : 67.66 
స్త్రీలు: 59.74
పురుషులు: 75.56
లింగనిష్పత్తి : 992 (1000 మంది పురుషులకు)
జిల్లాల సంఖ్య: 23

జిల్లాపేరువిస్తీర్ణంజనాభా
అనంతపూర్19,13040,83,315
చిత్తూరు15,15241,70,468
వైఎస్‌ఆర్ కడప15,35928,84,524
కర్నూలు17,65840,46,601
ఆదిలాబాద్16,12827,37,738
నిజామాబాద్7,95625,52,073
కరీంనగర్11,82338,11,738
మెదక్9,69930,31,877
హైదరాబాద్21740,10,238
రంగారెడ్డి7,49352,96,396
మహబూబ్‌నగర్18,43240,42,191
నల్లగొండ14,24034,83,648
వరంగల్12,84635,22,644
ఖమ్మం16,02927,98,21
శ్రీకాకుళం5,85726,99,471
విజయనగరం6,53923,42,868
విశాఖపట్నం11,16142,88,113
తూర్పుగోదావరి10,80751,51,549
పశ్చిమగోదావరి7,74239,34,782
కృష్ణ8,7,3445,29,009
గుంటూరు11,39148,89,230
ప్రకాశం17,62633,92,764
నెల్లూరు13,07629,66,082

మొత్తం గ్రామాలు: 27,800
పట్టణాలు: 210
శాసనసభ సీట్లు: 294
రిజర్వుడుసీట్లు: ఎస్సీ-39, ఎస్టీ-15
శాసనమండలి: 90
పార్లమెంట్ : 
లోక్‌సభ సీట్లు: 42 (జనరల్-32, ఎసీ-7, ఎస్టీ-3)
రాజ్యసభ సీట్లు: 18
ప్రధాన రాజకీయ పార్టీలు: భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ , 
తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఐ(ఎం), ఎంఐఎం, భారతీయ జనతా పార్టీ
హైకోర్టు: హైదరాబాద్ (కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు హైకోర్టు గుంటూరులో ఉండేది)
ముఖ్య భాషలు: తెలుగు, ఉర్దూ
ప్రధాన మతం: హిందు, ఇస్లాం, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, 
కడప, కర్నూలు, గుంటూరు, కాకినాడ, నల్గొండ, రామగుండం, ఖమ్మం, మచిలిపట్నం, 
అనంతపూర్, ఆదిలాబాద్, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం
నదులు: గోదావరి , కృష్ణ, పెన్నార్ చిత్రావతి, పాపంగి, మూసి, ప్రాణహిత, వెన్‌గంగా, తుంగభద్ర
పర్వతశ్రేణులు: (తూర్పు కనుమలు) నల్లమల, సత్‌మల, ఎర్రమల, హర్స్‌లే, పాలికొండ రేంజ్, 
వెలికొండ రేంజ్
డక్కన్ పీఠభూమి: తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, 
రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం ఈ పీఠభూమి పరిదిలోకి వస్తాయి
సరస్సులు: పులికాట్, కొల్లేరు
అడవులు : 63000 కిలోమీటర్ల (23 శాతం)
తీరరేఖ: 974 కిలోమీటర్లు(డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రిపోర్టు ప్రకారం)
ప్రధాన ఆహారం: వరి
ఖనిజాలు: క్రై సోలైట్, ఆస్‌బెస్టోస్, బైరైట్స్, రాగి, మాంగనీస్, మైకా, బొగ్గు, సున్నపురాయి
పరిశ్రమలు: యంత్ర పరికరాలు, సింథటిక్ డ్రగ్స్(కృత్రిమ ఔషదాలు), మందులు, భారీ విద్యుత్
 మంత్ర పరికరాలు, ఎరువులు, సిమెంట్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, వాచీలు, రసాయనాలు, 
ఆస్‌బెస్టాస్, గ్లాసు, జూటు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి (77 శాతం ఆహార ధాన్యాలు) జొన్న, సజ్జ, మొక్కజొన్న, 
రాగి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఆముదం, పొగాకు, పత్తి, చెరకు, జీడిపప్పు, 
యూకలిప్టస్ ఆయిల్ మొదలైనవి. 62 శాతం మంది ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి.

రవాణా:
రోడ్డు పొడవు: రాష్ట్రంలో ఉన్న జాతీయరహదారులు - 4,648 కి.మీ.
రాష్ట్రంలో ఉన్న రహదారులు: - 10,519 కి.మీ.
మొత్తం ఆర్ అండ్ బి రోడ్లు : -69,051 కి.మీ.

రైల్వేల పొడవు: 
రాష్ట్రంలో రైల్వే రూటు పొడవు - 5,107 కి.మీ.
ముఖ్య రైల్వేస్టేషన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, 
గుంతకల్, రేణిగుంట.

విమానాశ్రయాలు: శంషాబాద్(అంతర్జాతీయ), తిరుపతి, విశాఖపట్నం, గన్నవరం(విజయవాడ).

ఓడరేవులు: 
విశాఖపట్నం, కాకినాడ, మచిలిపట్నం, కష్ణపట్నం, భీమునిపట్నం, వాడరేవు, 
కళింగపట్నం.

పుణ్యక్షేత్రాలు: తిరుమల- తిరుపతి (చిత్తూరు), భద్రాచలం (ఖమ్మం), శ్రీశైలం, 
అహోబిలం(కర్నూలు), శ్రీకూర్మం (శ్రీకాకుళం), సింహాచలం (విశాఖపట్నం), 
ప్రశాంతి నిలయం(పుట్టపర్తి), లేపాక్షి, మహాస్థూప (అమరావతి-గుంటూరు), మక్కామసీద్ (హైదరాబాద్)

సంస్కృతి:
నృత్యం: 
కూచిపూడి
పండుగలు: సంక్రాంతి, శివరాత్రి, ఉగాధి, వినాయక చవితి, దసరా, దీపావళి,
 నవంబర్ 1 (ఆంధ్రప్రదేశ్ అవతర ణ దినోత్సవం). 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment