ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఫలితాలను విడుదల చేశారు. గతనెల 9,10,11 తేదీల్లో ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షలు జరిగాయి. మొత్తం 10,313 పోస్టులకు 3లక్షల 90వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితాల విడుదల అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అభ్యంతరాలన్నీ పరిశీలించి 13 పొరపాట్లను గుర్తించామని, నిపుణుల ద్వారా వాటిని సవరించి ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.
డీఎస్సీ ఫలితాల కోసం క్లిక్ చేయండిఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఫలితాలను విడుదల చేశారు. గతనెల 9,10,11 తేదీల్లో ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షలు జరిగాయి. మొత్తం 10,313 పోస్టులకు 3లక్షల 90వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితాల విడుదల అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అభ్యంతరాలన్నీ పరిశీలించి 13 పొరపాట్లను గుర్తించామని, నిపుణుల ద్వారా వాటిని సవరించి ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment