ముఖ్య సంఘటనలు
| *కాకినాడ లొ మొదటి వర్తక స్తావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? |
| డచ్ వారు |
| *గొల్కొండ ను మొగలులు ఎప్పుడు ఆక్రమించారు? |
| 1687 లొ |
| *హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఏర్పడింది? |
| 1724 సం |
| *హైదరాబాద్ లొ నిజాం పాలన్ ?1784 |
| *పద్మనాభ యుద్దం ఎప్పుడు జరిగింది? |
| 1794 |
| *సికింద్రాబాద్ కంటొన్మెంట్ గా ఎప్పుడు ఏర్పడింది? |
| 1807 |
| *రాయలసీమలొ ఆంగ్లేయులకు ఎదురు నిలిచిన పాలెగాడు ఎవరు? |
| ఉయ్యాలవాడ నరసిం హ రెడ్డి |
| *జమిందారి వ్యతిరేక ఉద్యమంలొ కీలక పాత్ర పొషించిన వ్యక్తి? |
| కోపల్లె హనుమంత రావు |
| *రాయల సీమలొ ఆంగ్లేయులపైన తిరుగుబాటు ప్రయత్నం జరిగిన ప్రాంతం? |
| కడప (1857) |
| *ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కడప నుంచి జీహాద్ ప్రకటించిన నాయకుడు? |
| షేక్ పీర్ సాహెబ్ (1857) |
| *బ్రహ్మ సమాజం శాఖ ఎక్కడ స్తాపించబడింది? |
| 1878 రాజమండ్రి |
| *దక్కన్ బ్రహ్మ సమాజం ఎక్కడ ఉంది? |
| హైదరాబాద్ |
| *పిఠాపురం రాజా కళాశాల ఎక్కడ ఉంది? |
| కాకినాడ (1884) |
| *నిజాం కాలేజిని ఎప్పుడు నెలకొల్పారు? |
| 1887 (హైదరాబాద్) |
| *ప్రథమ ఆంధ్ర మహా సభ ఎక్కడ జరిగింది? |
| బాపట్ల (1913) |
| *మా కొద్దీ తెల్ల దొరతనం అనే గీతాన్ని ఎవరు రచించారు? |
| గరిమెల్ల సత్యనారాయణ |
| *అల్లూరి సీతారామ రాజును ఎప్పుడు చంపారు? |
| 1924 మే 7న |
| *ఆంధ్రప్రదేశ్ లొ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? |
| 1930 ఎప్రియల్ 9న మచిలీపట్నం లొ |
| *ఆంధ్ర లొ కమ్యునిస్టు పార్టిని ఎవరు అవతరించారు? |
| పుచ్చలపల్లి సుందరయ్య (1934) |
| * శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? |
| 1937 నవంబర్ 16 |
| *హైదరాబాద్ స్టేట్ తొలి కాంగ్రేస్ అద్యక్షుడు ఎవరు? |
| స్వామి రామానంద తీర్థ |
| *ఉస్మానియా విశ్వ విద్యాలయంలొ వందేమాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది? |
| 1938 |
| *దుర్గా భాయి దేశ్ ముఖ్ ఎక్కడ జన్మించారు? |
| రాజమండ్రి |
| *నా తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించినది ఎవరు? |
| దాశరధి క్రుష్ణమాచార్యులు |
| *నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోలిస్ చర్య పేరు? |
| ఆపరేషన్ పోలో |
| *మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచని చెప్పిన కమిటి? |
| జే వి పి కమిటి |
| *పొట్టి శ్రీరాములు ఎప్పుడు ఆమరణ దీక్ష ప్రారంభించారు? |
| 1952 అక్టోబర్ 19 న |
| *పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారు? |
| 1952 డిసెంబర్ 15 |
| *ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి ఎవరు? |
| టంగుటూరి ప్రకాశం పంతులు |
| *ఆంధ్ర రాష్ట్రం ప్రథమ రాజధాని ఏది? |
| కర్నూలు |
| *ఆంధ్ర ప్రదేశ్ లొ మొదటి సాదారణ్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? |
| 1952 |
| *పెద్దమనుషుల ఒప్పంధం ఎప్పుడు జరిగింది? |
| 1956 ఫిబ్రవరి 20 న్యు డిల్లిలొ |
| *ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు? |
| నీలం సంజీవ రెడ్డి |
| *ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? |
| 1969 |
| *తెలుగుదేశం పార్టీ ని ఎప్పుడు స్తాపించారు? |
| 1982 |
| *ఎన్ టి ఆర్ పైన శ్రీ నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసినది ఎప్పుడు? |
| 1995 |
| *టి ఆర్ యస్ పార్టీ ఎప్పుడు స్తాపించరు? |
| 2001 (కె చంద్ర శేఖర్ రావు) |
| *లొక్ సత్తా పర్టీ ఎప్పుడు స్తాపించారు? |
| 2006 జులై 2 (జయ ప్రకాశ్ నారాయణ్ ) |
| *రాజ శేఖర్ రెడ్డి ఎప్పుడు మరణించారు? |
| 2009 సెప్టెంబర్ 2 న |
| *తెలంగాణా రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది? |
| 2014 జూన్ 2 న |
| *తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ఎవరు? |
| కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు |
| *నవ్య ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు? |
| నారా చంద్ర బాబు నాయుడు |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment