ముఖ్య సంఘటనలు
*కాకినాడ లొ మొదటి వర్తక స్తావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? |
డచ్ వారు |
*గొల్కొండ ను మొగలులు ఎప్పుడు ఆక్రమించారు? |
1687 లొ |
*హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఏర్పడింది? |
1724 సం |
*హైదరాబాద్ లొ నిజాం పాలన్ ?1784 |
*పద్మనాభ యుద్దం ఎప్పుడు జరిగింది? |
1794 |
*సికింద్రాబాద్ కంటొన్మెంట్ గా ఎప్పుడు ఏర్పడింది? |
1807 |
*రాయలసీమలొ ఆంగ్లేయులకు ఎదురు నిలిచిన పాలెగాడు ఎవరు? |
ఉయ్యాలవాడ నరసిం హ రెడ్డి |
*జమిందారి వ్యతిరేక ఉద్యమంలొ కీలక పాత్ర పొషించిన వ్యక్తి? |
కోపల్లె హనుమంత రావు |
*రాయల సీమలొ ఆంగ్లేయులపైన తిరుగుబాటు ప్రయత్నం జరిగిన ప్రాంతం? |
కడప (1857) |
*ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కడప నుంచి జీహాద్ ప్రకటించిన నాయకుడు? |
షేక్ పీర్ సాహెబ్ (1857) |
*బ్రహ్మ సమాజం శాఖ ఎక్కడ స్తాపించబడింది? |
1878 రాజమండ్రి |
*దక్కన్ బ్రహ్మ సమాజం ఎక్కడ ఉంది? |
హైదరాబాద్ |
*పిఠాపురం రాజా కళాశాల ఎక్కడ ఉంది? |
కాకినాడ (1884) |
*నిజాం కాలేజిని ఎప్పుడు నెలకొల్పారు? |
1887 (హైదరాబాద్) |
*ప్రథమ ఆంధ్ర మహా సభ ఎక్కడ జరిగింది? |
బాపట్ల (1913) |
*మా కొద్దీ తెల్ల దొరతనం అనే గీతాన్ని ఎవరు రచించారు? |
గరిమెల్ల సత్యనారాయణ |
*అల్లూరి సీతారామ రాజును ఎప్పుడు చంపారు? |
1924 మే 7న |
*ఆంధ్రప్రదేశ్ లొ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? |
1930 ఎప్రియల్ 9న మచిలీపట్నం లొ |
*ఆంధ్ర లొ కమ్యునిస్టు పార్టిని ఎవరు అవతరించారు? |
పుచ్చలపల్లి సుందరయ్య (1934) |
* శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? |
1937 నవంబర్ 16 |
*హైదరాబాద్ స్టేట్ తొలి కాంగ్రేస్ అద్యక్షుడు ఎవరు? |
స్వామి రామానంద తీర్థ |
*ఉస్మానియా విశ్వ విద్యాలయంలొ వందేమాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది? |
1938 |
*దుర్గా భాయి దేశ్ ముఖ్ ఎక్కడ జన్మించారు? |
రాజమండ్రి |
*నా తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించినది ఎవరు? |
దాశరధి క్రుష్ణమాచార్యులు |
*నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోలిస్ చర్య పేరు? |
ఆపరేషన్ పోలో |
*మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచని చెప్పిన కమిటి? |
జే వి పి కమిటి |
*పొట్టి శ్రీరాములు ఎప్పుడు ఆమరణ దీక్ష ప్రారంభించారు? |
1952 అక్టోబర్ 19 న |
*పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారు? |
1952 డిసెంబర్ 15 |
*ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి ఎవరు? |
టంగుటూరి ప్రకాశం పంతులు |
*ఆంధ్ర రాష్ట్రం ప్రథమ రాజధాని ఏది? |
కర్నూలు |
*ఆంధ్ర ప్రదేశ్ లొ మొదటి సాదారణ్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? |
1952 |
*పెద్దమనుషుల ఒప్పంధం ఎప్పుడు జరిగింది? |
1956 ఫిబ్రవరి 20 న్యు డిల్లిలొ |
*ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు? |
నీలం సంజీవ రెడ్డి |
*ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? |
1969 |
*తెలుగుదేశం పార్టీ ని ఎప్పుడు స్తాపించారు? |
1982 |
*ఎన్ టి ఆర్ పైన శ్రీ నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసినది ఎప్పుడు? |
1995 |
*టి ఆర్ యస్ పార్టీ ఎప్పుడు స్తాపించరు? |
2001 (కె చంద్ర శేఖర్ రావు) |
*లొక్ సత్తా పర్టీ ఎప్పుడు స్తాపించారు? |
2006 జులై 2 (జయ ప్రకాశ్ నారాయణ్ ) |
*రాజ శేఖర్ రెడ్డి ఎప్పుడు మరణించారు? |
2009 సెప్టెంబర్ 2 న |
*తెలంగాణా రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది? |
2014 జూన్ 2 న |
*తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ఎవరు? |
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు |
*నవ్య ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు? |
నారా చంద్ర బాబు నాయుడు |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment